కుమార్తె కోసం ‘నో ఫోటో పాలసీ’ని అనుసరించనున్న దీపికా, రణవీర్ సింగ్ జంట

53చూసినవారు
కుమార్తె కోసం ‘నో ఫోటో పాలసీ’ని అనుసరించనున్న దీపికా, రణవీర్ సింగ్ జంట
బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ దంపతులు సెప్టెంబర్ 8న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జంట తమ కూతురు విషయంలో స్టార్ కపుల్స్ అనుష్క శర్మ, విరాట్‌ కోహ్లిలు పాటించిన ‘నో ఫోటో పాలసీ’ని అనుసరించనున్నట్లు బాలీవుడ్ లైఫ్ నివేదించింది. దీపికా, రణవీర్ జంట తమ కుమార్తె ముఖాన్ని చూపించడానికి 'సరైన సమయం' కోసం వేచి ఉంటారని ఆ నివేదిక తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్