సీఎం కేజ్రీవాల్‌ పిటిషన్‌పై రేపు ఢిల్లీ హైకోర్టు తీర్పు

581చూసినవారు
సీఎం కేజ్రీవాల్‌ పిటిషన్‌పై రేపు ఢిల్లీ హైకోర్టు తీర్పు
మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ మధ్యాహ్నం 2.30 గంటలకు కేసును విచారించనున్నారు. అరెస్టును సవాల్‌ చేస్తూ ఈడీ, కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.

ట్యాగ్స్ :