కిడ్నీ రాకెట్‌ను చేధించిన ఢిల్లీ పోలీసులు

84చూసినవారు
కిడ్నీ రాకెట్‌ను చేధించిన ఢిల్లీ పోలీసులు
ఢిల్లీలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టును ఎట్టకేలకు క్రైం బ్రాంచ్ పోలీసులు ఛేదించి ఐదు రాష్ట్రాల్లో కిడ్నీలు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన వారి కిడ్నీలను ఓ ముఠా విక్రయిస్తోంది. అవసరమైన వారికి ఎక్కువ ధరకు నిందితులు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పంజాబ్‌, హరియాణ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో ఢిల్లీ పోలీసులు దాడులు చేపట్టి ఏడుగురిని అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్