కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు మొదలైంది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ కేటాయించారు. ఇతర శాఖల వివరాలు ఇలా..
* ఆర్దిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్
* హోంమంత్రిగా అమిత్ షా
* రక్షణ శాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్
* విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్