వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెటైర్లు (video)

66చూసినవారు
ఏపీ అసెంబ్లీలో తొలిసారి మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వైసీపీపై సెటైర్లు వేశారు. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన తీరు చూస్తే.. వ్యక్తిగత దూషణలతో సభ్యులను ఇబ్బంది పెట్టారన్నారు. ఈరోజు 11 సీట్లకే పరిమితమయ్యారని, వారు సభలో లేరని.. పారిపోయారని విమర్శించారు. విజయాన్ని తీసుకోగలిగారే తప్ప.. ఓటమిని ధైర్యంగా తీసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు.