సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్రావు ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. '
బీజేపీ.. బీఆర్ఎస్ పై గోబెల్స్ ప్రచారం చేస్తోంది. గతంలో దుబ్బాక నుంచి నకిలీ వీడియోలు వదిలారు.
బీజేపీ అబద్ధాలు విని, వీడియోలు చూసి ప్రజలు మోసపోవద్దు. ప్రజలకు సేవ చేసేందుకే వెంకట్రామిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు' అని అన్నారు.