బీజేపీ అబద్ధాలు విని, వీడియోలు చూసి మోసపోవద్దు: హరీశ్‌రావు

59చూసినవారు
బీజేపీ అబద్ధాలు విని, వీడియోలు చూసి మోసపోవద్దు: హరీశ్‌రావు
సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 'బీజేపీ.. బీఆర్ఎస్ పై గోబెల్స్‌ ప్రచారం చేస్తోంది. గతంలో దుబ్బాక నుంచి నకిలీ వీడియోలు వదిలారు. బీజేపీ అబద్ధాలు విని, వీడియోలు చూసి ప్రజలు మోసపోవద్దు. ప్రజలకు సేవ చేసేందుకే వెంకట్రామిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్