చికెన్‌తో పాటు పెరుగు తింటే జీర్ణవ్యవస్థకు ముప్పు

78చూసినవారు
చికెన్‌తో పాటు పెరుగు తింటే జీర్ణవ్యవస్థకు ముప్పు
మనలో చాలామంది చికెన్ కర్రీతో భోజనం చేశాక చివరలో పెరుగు వేసుకొని తింటుంటారు. అయితే ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చికెన్ ప్రభావం మన శరీరంపై వేడిగానూ, పెరుగు ప్రభావం శరీరంపై చల్లగానూ ఉంటుంది. ఈ రెండింటి ఎఫెక్ట్.. జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే చికెన్‌తో పాలు కలిపి తీసుకోవడం వల్ల కొంతమందికి శరీరంపైన దద్దుర్లు, తెల్ల మచ్చలు, దురద వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.

సంబంధిత పోస్ట్