ముగినపోయిన నౌక.. 8మంది భారతీయులు సేఫ్

84చూసినవారు
ముగినపోయిన నౌక.. 8మంది భారతీయులు సేఫ్
ఒమన్ సముద్ర తీరంలో కొమొరోస్ జెండాతో వెళ్తున్న చమురు ఓడ మునిగిపోయిన ఘటనలో 9మందిని రెస్య్కూ బృందాలు రక్షించాయి. వీరిలో 8 మంది భారతీయులు, ఒకరు శ్రీలంక వాసి ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనలో మొత్తం 16 మంది నౌక సిబ్బంది గల్లంతు కాగా వారిలో 13 మంది భారతీయలు, ముగ్గురు శ్రీలంక వాసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సెర్చ్ ఆపరేషన్‌లో భారతీయ నౌకదళం పాల్గొన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్