ఉత్కంఠ రేపుతున్న పట్టభద్రుల MLC ఉప ఎన్నిక ఫలితం

58చూసినవారు
ఉత్కంఠ రేపుతున్న పట్టభద్రుల MLC ఉప ఎన్నిక ఫలితం
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్సీ ఉపఎన్నిక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 3 రోజులుగా ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 42 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. 42 మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్, భారాస అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు షేర్ అవుతున్నాయి.