ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఐదుగురు మృతి (వీడియో)

63చూసినవారు
కర్ణాటకలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులోని బాబూసాపాళ్యంలో నిర్మాణంలో ఉన్న భారీ భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు చనిపోగా, 13 మందిని రక్షించారు. ఇంకా శిథిలాల లోపల చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ కొనసాగుతుంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you