రోడ్డుపై కనబడ్డ చెట్లెక్కే చేపలు.. ఎగబడ్డ జనాలు! (Trending)

586చూసినవారు
రోడ్డుపై కనబడ్డ చెట్లెక్కే చేపలు.. ఎగబడ్డ జనాలు! (Trending)
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. అయితే తాజాగా కురిసిన వానలకు రోడ్డుపై రెండు వింత చేపలు కనిపించాయి. ఏకంగా చెట్లు కూడా ఎక్కేస్తాయట. ఈ విచిత్ర ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా పెంట్లవెల్లి మండలంలో చోటుచేసుకుంది. ఈ చేపలను చూడటానికి ప్రజలు, రైతులు గుంపులుగా వచ్చారు. చేపలు పాకుతూకుంటూ రోడ్డుపై పోవడం ఆశ్యర్యానికి గురి చేసింది. ఈ చేపను గురక చేప (ఎక్కే చేప) అని అంటారన్నారు.

సంబంధిత పోస్ట్