తెలంగాణలో వరదలు.. పలు సంస్థల విరాళం

54చూసినవారు
తెలంగాణలో వరదలు.. పలు సంస్థల విరాళం
తెలంగాణలో వరద సహాయక చర్యల కోసం పలు సంస్థలు భారీ విరాళం ప్రకటించాయి. లలితా జ్యువెలర్స్‌ కంపెనీ రూ. కోటి విరాళం ప్రకటించింది. ఈ మేరకు లలితా జ్యువెలర్స్‌ అధిపతి కిరణ్‌ రూ. కోటి సీఎం సహాయ నిధికి పంపించారు. అలాగే మైత్రా ఎనర్జీ గ్రూప్‌, అక్షత్‌ గ్రీన్‌టెక్‌ రూ. కోటి విరాళం అందజేశారు. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్లు విక్రమ్‌ కైలాస్‌, రవి కైలాస్‌ రూ. కోటి చెక్‌ ప్రభుత్వాధికారులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్