ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం

604చూసినవారు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పై సీఎం కేజ్వాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఫోరెన్సిక్ బృందం తాజాగా కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంది. మే 13న ఎంపీ స్వాతిని కూడా సీఎం ఇంటికి తీసుకొచ్చిన ఘటనను పోలీసులు రీ క్రియేట్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కీలక ఆధారాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :