పింఛన్ కోసం.. నలుగురు వృద్ధులు మృతి

85చూసినవారు
పింఛన్ కోసం.. నలుగురు వృద్ధులు మృతి
ఏపీ ప్రభుత్వం బ్యాంకు ఖాతాలున్న వారికి బ్యాంకుల్లో పింఛన్లను జమచేసింది. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులకు తరలివెళ్లిన అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు భగభగలాడుతున్న మండుటెండల్లో నానా అవస్థలు పడ్డారు. ఇలా ఎండలకు తాళలేక వడదెబ్బతో ముగ్గురు మృత్యువాత పడగా మరొకరు పెన్షన్‌ ఎలా తెచ్చుకోవాలో తెలీక చింతిస్తూ మరణించారు.