'జర్నలిజం' ప్రజాస్వామ్యంలో నాల్గవ మూలస్తంభం

82చూసినవారు
'జర్నలిజం' ప్రజాస్వామ్యంలో నాల్గవ మూలస్తంభం
ప్రజాస్వామ్యంలో నాల్గవ మూలస్తంభంగా జర్నలిజాన్ని పరిగణిస్తారు. ఇది ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిష్పాక్షికమైన జర్నలిజం ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది. అందుకే మే 3వ తేదీన అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-19లో భారతీయులకు ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛ వలన ఇప్పుడు ప్రతికలు స్వాతంత్య్రంగా అన్ని వార్తలు రాయగలుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్