లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేతగా గౌరవ్ గొగోయ్

50చూసినవారు
లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేతగా గౌరవ్ గొగోయ్
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌కు కీలక పదవి దక్కింది. ఆయనను లోక్‌సభలో పార్టీ డిప్యూటీ లీడర్‌గా కాంగ్రెస్ నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆదివారం విడుదల చేశారు. మరోవైపు కాంగ్రెస్ చీఫ్ విప్‌గా ఎంపీ కే.సురేష్ నియమితులయ్యారు. ఇక ఎంపీలు మాణికం ఠాగూర్, డాక్టర్ ఎండీ జవైద్‌లను విప్‌లుగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్