పసిడి ప్రియులకు శుభవార్త .. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు!

51చూసినవారు
పసిడి ప్రియులకు శుభవార్త .. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు!
బడ్జెట్ ప్రభావంతో గత 3 రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు నేడు మరింత ఆకర్షణీయంగా మారాయి. బంగారం, వెండి ధరలు ఈరోజు కూడా దిగొచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,000గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.69,820గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కేేజీ వెండి ధర కిలోకు రూ.7 వేల వరకు తగ్గి ప్రస్తుతం రూ.84 వేలు పలుకుతోంది.

సంబంధిత పోస్ట్