గొడవ పడి కొండపైనుండి తోసేశాడు.. వీడియో వైరల్

83చూసినవారు
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా రైల్వే స్టేషన్ సమీపంలో రెండు పర్యాటక బృందాల మధ్య వివాదం హింసాత్మకంగా మారింది. ముందుగా మాటలతో వాగ్వాదం మొదలై ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి మరో వ్యక్తిని కొండపైనుంచి తోసేశాడు. వాహనాలు ఎదురెదురుగా రావడం వల్లే గొడవ జరిగినట్లు సమాచారం. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. కానీ ప్రస్తుతం ఈ గోడవకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్