మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు

27989చూసినవారు
మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు
మేడ్చల్, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారి ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు సమాధానం చెప్పాలని తదుపరి విచారణను జూన్ కు వాయిదా వేసింది. బ్యాంక్ ఖాతా లేకపోయినా ఐటీ రిటర్న్స్ ఎలా దాఖలు చేశారని మల్లారెడ్డి ఎన్నికను కాంగ్రెస్ నేత వజ్రేశ్ యాదవ్ సవాల్ చేశారు. ఎమ్మెల్యే పల్లా ఎన్నికపై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పిటిషన్ వేశారు.