ఇండియన్స్ ఉన్న షిప్ హైజాక్

78చూసినవారు
ఇండియన్స్ ఉన్న షిప్ హైజాక్
అరేబియా సముద్రంలో లైబీరియన్ జెండాతో ఉన్న నౌక హైజాక్‌కు గురైంది. ఇందులో 15 మంది భారత సిబ్బంది ఉన్నారు. ఇందుకు సంబంధించి తమకు సమాచారం వచ్చిందని ఇండియన్ నేవీ వెల్లడించింది. సిబ్బందితో కమ్యూనికేషన్ కోసం ఎయిర్ క్రాఫ్ట్‌ను మోహరించినట్లు వివరించింది. భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక INS చెన్నైను హైజాక్‌కు గురైన నౌక వైపు పంపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్