హిజ్రాగా మారిన భర్త.. మూర్ఛపోయిన భార్య

593395చూసినవారు
హిజ్రాగా మారిన భర్త.. మూర్ఛపోయిన భార్య
కర్ణాటకలోని రామనగరకు చెందిన లక్ష్మణరావుకు 2015లో వివాహం అయింది. రెండేళ్లలో అతడి భార్య ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. అయితే అప్పుల బాధతో లక్ష్మణరావు 2017లో ఇల్లు వదిలిపోయాడు. భార్య పీఎస్ ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఇటీవల కన్నడ బిగ్‌బాస్‌ షోకు సంబంధించిన వీడియోలను ఫోన్లో పరిశీలించగా.. తన భర్త రూపంలోనే నీతు వనజాక్షి అనే హిజ్రా ఉన్నట్లు గుర్తించింది. అది తన భర్తే అని తెలియడంతో మూర్ఛపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్