స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్రా పోలీసులు (VIDEO)

176215చూసినవారు
గంజాయి స్మగ్లింగ్ చేస్తూ తెలంగాణలోని సైబరాబాద్ బాలానగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఆంధ్రా పోలీసులు పట్టుబడ్డారు. శుక్రవారం ఉదయం బాలానగర్ పోలీసులు అనుమానంతో మారుతీ ఎకో వాహనాన్ని పట్టుకుని పరిశీలించగా 22 కేజీల గంజాయి, 11 ప్యాకెట్లలో లభించింది. రూ.8 లక్షలు విలువ గల గంజాయి వాహనంలో ఉన్న వ్యక్తులను విచారించగా కాకినాడలోని 3వ బెటాలియన్ ఏపీఎస్పీకి చెందిన హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ అని తెలిసింది.

సంబంధిత పోస్ట్