రోహిత్ శర్మ అవుట్

74చూసినవారు
రోహిత్ శర్మ అవుట్
విశాఖ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ తొలి వికెట్ ను కోల్పోయింది. రోహిత్ శర్మ 14 (41) అవుట్ అయ్యారు. 17.3 ఓవర్ వద్ద షోయబ్ బషీర్ బౌలింగ్ లో శర్మ ఆలీ పోప్ కి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం 19 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 53-1. క్రీజులో యశస్వి జైస్వాల్ (33), గిల్ (6) ఉన్నారు.

సంబంధిత పోస్ట్