సిరాజ్ విషయంలో BCCI కీలక నిర్ణయం

54చూసినవారు
సిరాజ్ విషయంలో BCCI కీలక నిర్ణయం
విశాఖ వేదికగా నేడు భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ మొదలైంది. ఈ క్రమంలో BCCI కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ బౌలర్ సిరాజ్ కు విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ తెలిపింది. ఇటీవల కాలంలో అతను ఆడిన ఆటను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రాజ్ కోట్ లో జరిగే మూడో టెస్టుకు అతను అందుబాటులో ఉంటారని BCCI పేర్కొంది.

సంబంధిత పోస్ట్