రైలు ఢీ కొని మహిళ మృతి

76చూసినవారు
రైలు ఢీ కొని మహిళ మృతి
కాచిగూడలో 55 సంవత్సరాల ఒక మహిళ ఆదివారం జామై ఉస్మానియా- ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషన్ ల మధ్య పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొని మృతి చెందినది. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సమ్మయ్య తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్