ఎంపీ అవినాష్ బెయిల్ రద్దుపై హైకోర్టులో విచారణ

78చూసినవారు
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి బెయిల్ రద్దు చేయాలని కోరే అధికారం లేదని అవినాష్ తరఫు న్యాయవాది వాదించారు. కోర్టు స్పందిస్తూ దస్తగిరి పిటిషన్ను తిరస్కరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :