వాటర్ లైన్ నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్

52చూసినవారు
వాటర్ లైన్ నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్
పత్తర్ గట్టి డివిజన్ పరిధిలోని లాకోడ్ కోటి ప్రాంతంలో కొనసాగుతున్న వాటర్ లైన్ నిర్మాణ పనులను జలమండలి జీఎం రామకృష్ణతో కలిసి డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ సోహిల్ ఖాద్రీ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. లాకోడ్ కోటి నుంచి మొఘల్ పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వరకు ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్