రాజ్ భవన్ ముట్టడికి యత్నించిన ఏఐటీయూసీ నాయకులు

65చూసినవారు
ఏఐటీయూసీ పిలుపు మేరకు సింగరేణిని ప్రైవేటీకరణ, వేలం పాట వేయొద్దంటూ సింగరేణి కార్మికులు రాజ్ భవన్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి ముషీరాబాద్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. సింగరేణి కార్మికులకు అన్యానం చేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఏఐటియుసి నాయకులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్