నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్: ఎమ్మెల్యే

84చూసినవారు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న నీటి పరీక్షను వెంటనే రద్దు చేయాలని శుక్రవారం గాంధీభవన్ నుంచి బాబు జగ్జీవన్ రావు స్టాచ్యు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంజన్ కుమార్ యాదవ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్, ఎన్ ఎస్ యు ఐ ప్రెసిడెంట్ పాలమూరు వెంకట్, వైస్ ప్రెసిడెంట్ సుర్రా చందనారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్