ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్... డిప్యూటి మేయర్ పరిశీలన

62చూసినవారు
హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు నాలాల ద్వారా హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తింది. దీంతో పూర్తిగా నిండి ప్రమాదకర స్థాయికి చేరింది. ఇప్పటికే గేట్లను అధికారులు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. మంగళవారం ఉన్నతాధికారులతో కలిసి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పరిశీలించారు. అమే మాట్లాడుతూ. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్