డ్రగ్ అనేది ఒక పెనుభూతం

78చూసినవారు
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల మైసమ్మగూడ లోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాలిటికల్ కాలేజ్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పైన కాలేజీ నుంచి మెయిన్ క్యాంపస్ వరకు విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ తీసుకోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని, డ్రగ్ అనేది ఒక పెనుభూతం లాగా మారిందని ప్రిన్సిపాల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్