గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు బదిలీ

66చూసినవారు
గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు బదిలీ
గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాజారావు బదిలీ అయ్యారు. యాదాద్రి భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా రేపు ఆయన ఛార్జ్ తీసుకోనున్నారు. కొవిడ్ పాండమిక్లో వేలాది మంది పేషెంట్ల ప్రాణాలను తన మెడికల్ టీంతో కలిసి కాపాడిన ఆయన సేవ భావానికి అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. సోమవారం తన బాధ్యతల నుంచి రిలీవ్ అయిన రాజారావును ఆసుపత్రి సిబ్బంది ఘనంగా సన్మానించి, వీడ్కోలు చెప్పారు.

సంబంధిత పోస్ట్