చొప్పదండి ఎమ్మెల్యేను పరామర్శించిన మంత్రి ఈటెల

53చూసినవారు
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపదేవి ఇటీవల ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. కాగా ఈరోజు మేడిపల్లి సత్యం ఇంటికి వెళ్ళిన బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే సత్యం ను, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం అనంతరం రూపదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమే మృతి పట్ల తన సానుభూతి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్