సీఎంఆర్ఎఫ్ ఎల్బీసీ అందజేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్

69చూసినవారు
సీఎంఆర్ఎఫ్ ఎల్బీసీ అందజేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్
సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరంగా మారిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ అన్నారు. మారేడ్పల్లికి చెందిన విగ్నేశ్కు మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఎల్డీసీని ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో సోమవారం అందజేశారు. రూ. 2. 5 లక్షల విలువ గల ఎల్డీసీ అందజేసినట్లు పేర్కొన్నారు. అర్హులైన పేద ప్రజలు కార్పొరేట్ వైద్య సేవలను ఉచితంగా పొందేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్