పసికందును పీక్కు తిన్న పెంపుడు కుక్క

5146చూసినవారు
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం బసవేశ్వర నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఐదు నెలల పసికందుపై పెంపుడు కుక్క దాడి చేసి చంపేసింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోదించారు. కోపంతో కుటుంబ సభ్యులు ఆ కుక్కను చంపేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్