భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్ట్.. చివరి రోజు ఆట ప్రారంభం

54చూసినవారు
భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్ట్.. చివరి రోజు ఆట ప్రారంభం
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. చివరి రోజైన ఇవాళ మ్యాచ్ ప్రారంభం కాగానే బంగ్లా మరో వికెట్ కోల్పోయింది. మొమినల్ 2 పరుగులకే వెనుదిరిగాడు. ఈ వికెట్ కూడా అశ్విన్ తీయడం గమనార్హం. కాగా, బంగ్లాదేశ్ ఇంకా 16 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం బంగ్లా స్కోర్ 36/3. ఇస్లాం 15*, శాంటో 0* క్రీజులో ఉన్నారు. బంగ్లాను తక్కువ పరుగులకే కట్టడి చేస్తే భారత్ గెలుపు సాధ్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్