HYDలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ (వీడియో)

648954చూసినవారు
హైదరాబాద్ బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థిని బిల్డింగ్ మీద నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. బాచుపల్లిలో ఉంటున్న బాపురాజు, మహాలక్ష్మీ దంపతుల చిన్న కూతురు కృష్ణవేణి (19) రెండేళ్ల క్రితం APలో ఇంటర్ చదివింది. ఒక పరీక్షలో తప్పడంతో ఏప్రిల్ లో సప్లిమెంటరీ పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఈసారి కూడా ఫెయిల్ అవుతాననే భయంతోనే ఆమె బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో చూడవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్