బ్రూస్ లీ మరణ రహస్యం తేల్చిన పరిశోధకులు

55చూసినవారు
బ్రూస్ లీ మరణ రహస్యం తేల్చిన పరిశోధకులు
బ్రూస్ లీ మరణ రహస్యం తేలినట్లు క్లినికల్ కిడ్నీ జర్నల్‌‌లో ప్రచురితం అయిన ఓ కొత్త పరిశోధనలో వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం లీ తన మూత్రపిండాలు అదనపు నీటిని విసర్జించలేకపోవడం వల్ల మెదడు వాపు వచ్చి చనిపోయారని తేల్చింది. ఆయన పోస్టుమార్టం రిపోర్టులో మెదడు 1,575 గ్రాములు (3.5 పౌండ్లు) ఉబ్బినట్లు తేలింది. సాధారణంగా మానవుడి మెదడుతో పోల్చితే 1,400 గ్రాములు (3 పౌండ్లు) కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్