శిధిలావస్థకు చేరిన బస్టాండ్ పునరుద్ధరణ

59చూసినవారు
శిధిలావస్థకు చేరిన బస్టాండ్ పునరుద్ధరణ
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా ప్రయాణ ప్రాంగణం అధ్వానంగా తయారవడంతో బాగు చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. దీంతో పునరుద్ధరించడానికి చొరవతో చేపట్టడంతో వర్ష కాలం మొదలవక మైండ్ బస్టాండ్ బాగుచేస్తే బాగుంటుందని స్థానికులు కోరారు.