బిచ్కుంద లో ఓటు అవగాహన సదస్సు

926చూసినవారు
బిచ్కుంద లో ఓటు అవగాహన సదస్సు
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల బిచ్కుంద లో ఓటు అవగాహన సదస్సును శనివారం నిర్వహణ చేశారు. కామారెడ్డి నోడల్ అధికారి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఓటు యొక్క ప్రయోజనం నూతనంగా ఓటర్ ఐడి కార్డ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతకు ఓటు విలువను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాలావత్ పూర్ణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రముఖర్జీ, బిచ్కుంద తాసిల్దార్, బిచ్కుంద డిప్యూటీ తాసిల్దార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :