అత్తింటి వేధింపులతో వివాహిత మృతి

13598చూసినవారు
అత్తింటి వేధింపులతో వివాహిత మృతి
సదాశివనగర్ మండలంలోని ధర్మారావుపేటలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. దోమకొండ మండలం చింతమాన్ పల్లికి చెందిన అరుణకు సదాశివనగర్ మండలం ధర్మారావుపేటకు చెందిన దొంతరబోయిన అనిల్ తో గతేడాది పెళ్లి జరిగింది. అనిల్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ కు వెళ్లి ఇటీవలే వచ్చాడు. ఈ క్రమంలో అరుణ ఉరేసుకుని మృతి చెందింది. అరుణ మృతికి అత్త, మామ, భర్త కారణమని తండ్రి నీల స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ట్యాగ్స్ :