బోయినపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలకి చెందిన విద్యార్థులు బోయినపల్లి పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాయడానికి కేంద్రానికి రాగా పదవ తరగతి పాఠాలు చెప్పిన తెలుగు పండితుడు నర్సయ్య అక్కడికి రాగా ఆ పంతులు దగ్గర చదువుకున్న విద్యార్థులు సాయితేజ, సాత్విక్ లు ఆ మాస్టారు పాదాలు తాకి పాదాభివందనం చేసి పరీక్ష హాల్ లోకి వెళ్లారు.