శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: ఏసిపి

596చూసినవారు
శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. ఏసిపి మాట్లాడుతూ. సోషల్ మీడియాలో ఎవరినైన కించపరిచే విధంగా వీడియోలు పెట్టిన పోస్టులు పెట్టిన వారి పైన కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేశవపట్నం ఎస్సై లక్ష్మారెడ్డి, సైదాపూర్ ఎస్సై ఆరోగ్యం, కేంద్ర బలగాలు కవాతు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్