టీడీపీకి మాజీ మంత్రి కేఎల్ జవహర్ రాజ
ీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ అధిష్టానం
నుంచి కాల్స్ వచ్చినా స్పందించడం లేదనే టాక్ వినిపిస్తోంది. శుక్రవారం కొవ్వూరులోని తన నివాసంలో కేడర్తో జవహర్ భేటీ అయ్యారు. త్వరలోనే పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.