గ్రామపంచాయతీలలో అర్హుల జాబితాను ప్రదర్శించాలి: పెద్దపల్లి కలెక్టర్

50చూసినవారు
గ్రామపంచాయతీలలో అర్హుల జాబితాను ప్రదర్శించాలి: పెద్దపల్లి కలెక్టర్
ప్రభుత్వం చేపట్టిన 4 పథకాల కార్యక్రమాలకు సంబంధించి అర్హుల జాబితాను శనివారం నుంచి గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కాల్వశ్రీరాంపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మంగపేటలో రేషన్ కార్డ్, రైతు భరోసా సర్వేలను పరిశీలించారు. గ్రామాలలో జరుగుతున్న అర్హుల ఎంపిక ప్రక్రియ వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్