ఖని పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలు భేఖాతరు: ఏఐఎస్ఎఫ్ ప్రీతం

65చూసినవారు
ఖని పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలు భేఖాతరు: ఏఐఎస్ఎఫ్ ప్రీతం
గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక రేట్లకు పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్న ఆర్. ఎఫ్. సి. ఎల్ శ్రీ చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలని బుధవారం ఏఐఎస్ఎఫ్ పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం డిమాండ్ చేశారు. స్కూల్ లోనే పాఠ్యపుస్తకాలను, యూనిఫామ్స్ ని తీసుకోవాలని అధిక ధరలతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇబ్బందుల గురి చేస్తున్నారని ప్రీతం ఆరోపించారు.

సంబంధిత పోస్ట్