క్షమాపణ చెప్పిన కీర్తి సురేశ్

4653చూసినవారు
క్షమాపణ చెప్పిన కీర్తి సురేశ్
టాలీవుడ్ స్టార్ నటి కీర్తి సురేశ్ తన వీరాభిమానికి క్షమాపణ చెప్పింది. కృష్ణ అనే వ్యక్తి కీర్తి సురేశ్‌కు వీరాభిమాని. ఇతను కీర్తి సురేశ్‌కు ఇప్పటివరకు 234 లేఖలు రాశాడు. కానీ ఆ లేఖలకు ఆమె నుంచి రెస్పాన్స్ రాలేదు. దాంతో ఆ లేఖను కృష్ణ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి కీర్తి సురేశ్‌కు ట్యాగ్ చేశాడు. అప్పటికీ అతని లేఖలకు స్పందించని కీర్తి సురేశ్ 234 లేఖకు స్పందించింది. ఆలస్యంగా స్పందించినందుకు క్షమించమని కోరింది. దాంతో ఈ ట్విట్ నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్