సీతారామ కాలువను సందర్శించిన రైతులు

559చూసినవారు
సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ కాలువను తల్లాడ మండల రైతులతో పాటు ఏన్కూరు, రేపల్లె వాడ, హిమాంనగర్ గ్రామాల్లోని రైతులు సీతారామ ప్రాజెక్ట్ పనులను శుక్రవారం పరిశీలించారు. వచ్చే నెలతో పనులు పూర్తి అవుతున్నందున్న నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు లక్ష్మణరావు, వీరారెడ్డి, బుద్ధిసాగర్, కృష్ణారెడ్డి, ప్రభాకర్, రాము, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you