Mar 24, 2025, 14:03 IST/సత్తుపల్లి
సత్తుపల్లి
పెనుబల్లి: ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నాం
Mar 24, 2025, 14:03 IST
ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ సోమవారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెనుబల్లిలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తుందన్నారు.