వార్డు నెం 22 లో పర్యటించిన అడీషనల్ కలెక్టర్

74చూసినవారు
వార్డు నెం 22 లో పర్యటించిన అడీషనల్ కలెక్టర్
కాగజ్‌నగర్‌ పట్టణంలో శుక్రవారం రోజు రాత్రి రెండు గంటలకు కురిసిన భారీ వర్షానికి వార్డు నెం 22లోని పలు ఇంటి గోడలు కూలిపోయి ఇండ్లలోకి మురికి నీరుచేరాయి. దీంతో మంగళవారం అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి వార్డులోని కూలిన గోడలను పరిశీలించారు. ఈ సందర్భంగా వరద నీటి ప్రవాహానికి నష్టపోయిన వారికి నష్ట పరిహారం ఇప్పించాలని వర్డు కౌన్సిలర్ లావణ్య శరత్ ముదిరాజ్ అడిషనల్ కలెక్టర్ ని కోరారు.

సంబంధిత పోస్ట్